calender_icon.png 21 June, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాసనాలు వేసిన బీజేపీ నేతలు

21-06-2025 06:53:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) పురస్కరించుకొని శనివారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) క్యాంప్ కార్యాలయంలో యోగాడేను నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు యోగాసనాలు వేసి యోగ యొక్క ప్రాధాన్యతను కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాధన అరవింద్ రావుల రామనాథ్ శ్రావణ్ రెడ్డి ఆకుల సాయి కార్తీక్ రాజు తదితరులు పాల్గొన్నారు.