9 May, 2026 | 1:08 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ.. బీజేపీ

30-08-2024 03:20 PM

హైదరాబాద్: ప్రజలకు మంచి నాయకత్వం ఇచ్చేందుకు సహకరిస్తుంది.. సభ్యత్వ నమోదు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉపయోగపడుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలికిని పార్టీ.. బీజేపీ అన్నారు. బీజేపీలో చేరేందుకు ఎంతోమంది నాయకులు సభ్యత్వాలు నమోదు చేసుకున్నారని ఈటల తెలిపారు. అటు ఈరోజు నిర్వహించబడిన బీజేపీ మోర్చాలు, సెల్స్ సంయుక్త కార్యశాలలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు కన్వీనర్ రామచందర్ రావు , పార్టీ ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్, కార్యదర్శి కొల్లి మాధవి, ఇతర నాయకులు పాల్గొన్నారు.