9 May, 2026 | 2:15 PM

Breaking News

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •  

సెల్ఫీ మోజు కాలువలో.. పడేసింది

30-08-2024 03:05 PM

నల్లగొండ: సెల్పీపై మోజు ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ఎడమ కాలువ వద్ద ఓ మహిళ సెల్ఫీ దిగుతూండగా కాలు జారి కాలులో పడిపోయారు. ఆమె  పడిపోవడం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. తాళ్ల సాయంతో మహిళను కాపాడారు. మహిళ సురక్షితంగా పైకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.