calender_icon.png 19 January, 2026 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

19-01-2026 12:53:42 AM

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాం చందర్‌రావు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ జాతీ య అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఢిల్లీకి బయలుదేరనున్నారు. జాతీ య అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన జరిగే నామినే షన్ ప్రక్రియలో బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున పాల్గొననున్నారు. దీంతోపాటు జాతీయ నాయకులతోనూ సమావేశమై రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించే అవకాశముంది.