28 June, 2026 | 3:35 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

నేషనల్ హెరాల్డ్ కేసుపై బీజేపీ యువ మోర్చా ఆందోళన

17-04-2025 02:12 PM

హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం(Tank Bund Ambedkar Statue) వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. బీజేవైఎం నాయకులు(BJYM leaders) ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకు దిగారు. యంగ్ ఇండియా(Young India) పేరిట కాంగ్రెస్ లూటీని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. రాజ్యాంగం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మోకరిల్లాల్సిందేనని యువ మోర్చా పేర్కొంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్డ్ వాద్రా, శామ్ పిట్రోడా ఆస్తులు జప్తు చేయాలని యవ మోర్చా డిమాండ్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.