6 May, 2026 | 9:20 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

బస్సుల బాధ తీర్చండి

26-05-2024 12:05 AM

రాజధాని నగరంలో సామాన్యుల ప్రయాణాలకు బస్సులే శరణ్యం. ఆటోల వాళ్లు కూడా రేట్లు రెండింతలు చేశారు. బస్సులేమో చాలినన్ని లేవు. 3,800 బస్సులకు 2842 మాత్రమే తిరుగుతున్నట్టు వార్త వచ్చింది. ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గడం వల్ల ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువవుతున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విశాల దృష్టితో ఆలోచించి బస్సుల సంఖ్యను తక్షణం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. గతంలో పది నిమిషాల వ్యవధికి ఒకటి చొప్పున వచ్చే బస్సులు ఇప్పుడు అరగంట అయినా రావడం లేదంటే పరిస్థితి ఊహించుకోవచ్చు.

- పవన్ కుమార్, ఘట్‌కేసర్