10 May, 2026 | 11:34 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మణికొండలో కారు బీభత్సం.. మహిళకు తీవ్రగాయాలు

13-01-2025 05:51 PM

హైదరాబాద్: నగరంలోని మణికొండ(Manikonda) తానేషానగర్ లో ఆదివారం ఓ కారు బీభత్సం సృష్టంచింది. రాంగ్ రూట్ లో వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ప్రమాదస్థలికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన ప్రమాద దృశ్యాలను సీసీ కెమెరాలో తనిఖీ చేసిన రాయదుర్గం(Rayadurg) పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.