జాతీయ రహదారిపై కారు దగ్ధం
04-03-2026 05:33 PM
సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట మండలంలోని నంది కంది సమీపంలో నేషనల్ హైవే 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఫోర్డ్ కంపెనీకి చెందిన కారు ఒక్కసారిగా కారులో మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవరు కారును రోడ్డు పక్కన ఆపడంతో పెను ప్రమాదం తప్పింది, వివరాల్లోకెళ్తే ఈ కారు మోమిన్ పేట కి చెందిన సుభాష్ గౌడ్ ది గా తెలిసింది,




