సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
15-07-2026 04:15 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రములో 10 లక్షల రూపాయలతో కొత్త సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి చెస్తానని హామీ ఇచ్చారు.






