26 April, 2026 | 6:30 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

రైతులను ప్రోత్సహించేందుకు కేంద్రం కృషి

12-08-2024 12:00 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆగస్టు 11 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం చైర్మన్ పాకాల పురుషోత్తంరెడ్డి, పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడిబుల్ టీ కప్పుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

అనంతరం మానకొండూర్ మహాకాళి గుడిలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు భాస్కరాచారి, మండలాధ్యక్షుడు రాపాక ప్రవీణ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మియాపురం లక్ష్మణచారి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సున్నాకుల శ్రీనివాస్, నాయకులు బాషబోయిన ప్రదీప్‌యాదవ్, కోండ్ర సురేష్, ఆరెపల్లి ఆనంద్, కోండ్ర శంకర్, వెంకటస్వామి పాల్గొన్నారు.