10 June, 2026 | 3:26 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

కేంద్ర బడ్జెట్ సంపన్నులకు ఊరట

03-02-2025 06:46 PM

నిర్మల్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల బడ్జెట్ గా ఉందని ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డిఓ కార్యాలయం ఎదుట కేంద్ర బడ్జెట్ కాపీలతో నిరసన వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయరంగం పారిశ్రామిక రంగాన్ని గిరిజన అభివృద్ధిని దళిత అభివృద్ధిని విస్మరించారని వారికి కేటాయింపులు తక్కువగా చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసియోద్దీన్, శంభు, సురేష్, నవీన్, నూతన్ కుమార్ తదితరులు ఉన్నారు.