14 October, 2025 | 3:19 PM
10-11-2024 01:16:24 AM
వనపర్తి, నవంబర్ 9 (విజయక్రాంతి): గద్వాల జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శోభ అనే మహిళ శనివారం తెల్లవారు జామున గుడికి బయలుదేరింది. దుండగులు ఆమె మెడలో ఉన్న మూడు తులాల తాళి, చైన్ను లాక్కెళ్లారు.
14-10-2025