2 September, 2026 | 8:36 PM

Breaking News

రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •  

మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి

02-09-2026 | 08:05pm

మునిప‌ల్లి, సెప్టెంబ‌ర్ 2( విజయ్ క్రాంతి ):  మండ‌ల కేంద్ర‌మైన మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్ ను  బుధ‌వారం జిల్లా గ్రంథాల‌య సంస్థ  చైర్మ‌న్  అంజ‌య్య, ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీ, మండ‌ల ప్ర‌త్యేకాధికారి రామాచారి, రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ సుధాక‌ర్ రెడ్డి ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి ప‌రిస‌రాలు, కిచెన్ , స్టోర్ రూమ్ ల‌ను  ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా హాస్ట‌ల్  ప‌రిశుభ్రంగా  బాగుందని హాస్ట‌ల్ వార్డెన్  రామ‌ప్పను అభినందించారు. అనంత‌రం  హాస్ట‌ల్ లోని బియ్యాన్ని ప‌రిశీలించి పురుగులుమాత్రం రావడం లేదు క‌దా.. అంటూ వార్డెన్  రామ‌ప్పను అడిగి తెలుసుకున్నారు.  వారి వెంట అధికారులు, స‌ర్పంచులు ఉన్నారు.