13-06-2025 01:17:17 AM
శేరిలింగంపల్లి, జూన్ 12:శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 26 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వా రా మంజూరైన రూ.10,64,500/- పది లక్ష ల అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చె క్కులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి బాధిత కుటుంబాలకు అందచేసి న పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముఖ్యమం త్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరంఅని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలం గాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.