30-05-2025 07:05:06 PM
మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాగబాబు, శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణములో శాంతిభద్రతలు పరిరక్షించాలని, వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారిపట్ల స్నేహభావంగా ప్రవర్తించి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని,చిత్తశుద్ధిగా పనిచేసి ప్రజల మన్ననలను పొందాలన్నారు.