24 March, 2026 | 8:34 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

నేటి నుంచి విజయోత్సవాల ముగింపు వేడుకలు

07-12-2024 01:02 AM

7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయం 

 హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ప్రజాపాలన విజయో త్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఘనం గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబురాలు జరుపుకునే విధంగా అధికా రులు కార్యక్రమాలను రూపకల్పన చేశారు.

ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  సందర్శకు ల కోసం సాంస్కృతిక, ఫుడ్, హస్తకళల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.