18 March, 2026 | 12:05 PM

Breaking News

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •  

సీఎం సహాయనిది పేదలకు భరోసా

16-04-2025 01:28 PM

దౌల్తాబాద్, (విజయక్రాంతి): సీఎం సహాయనిది(CM relief fund ) పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన గడ్డమీది లతకు రూ. 33వేలు, ఉప్పరపల్లి పరుశురాములు రూ,10,500, దీపాయంపల్లి యాదవ రెడ్డి రూ.23,500, చిక్కుడు బాలరాజు రూ.55,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి నర్సింలు, కురుమ గణేష్, స్వామి, సత్తయ్య, భీమ్ రెడ్డి, ప్రకాష్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు....