15 June, 2026 | 7:29 PM

Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •  

కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ

08-05-2026 12:48 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddyవికారాబాద్ జిల్లా కొడంగల్‌లో శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేశారు. శుక్రవారం నాడు రేవంత్ రెడ్డి కొడంగల్‌లో పర్యటిస్తున్నారు. కొడంగల్ లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేస్తున్నారు. కొడంగల్‌లో రూ. 110 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం పనులను  ప్రారంభించారు. భూమి పూజలో మంత్రులు దామోదర రాజనరసింహా, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.