9 April, 2026 | 11:25 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఓటు హక్కు వినియోగించుకున్న సిఎం రేవంత్ దంపతులు

13-05-2024 11:51 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుబం సభ్యులతో కలిసి కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, సినీ నటులు చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఓటు వేసిన ప్రముఖుల్లో ఉన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి పార్టీ అభ్యర్థి కె మాధవి లత సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.