13 May, 2026 | 1:52 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

హైటెక్ సిటీలో సీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించిన సీఎం

10-01-2025 11:34 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైటెక్‌ సిటీ(Hitech City)లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్(CII Green Business Center)లో సీఐఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశ(CII National Council Meeting) ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. అనంతరం గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఎం మొక్క నాటారు.