calender_icon.png 19 February, 2026 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగ్నిజెంట్ ఫౌండేషన్ టెక్4ఆల్ ఫేజ్-IIశిక్షణ కార్యక్రమం ప్రారంభం

19-02-2026 12:00:00 AM

ముకరంపుర, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్స్ (జిట్స్)లో ఐసిటి అకాడమీ కాగ్నిజెంట్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టెక్4ఆల్ ఫేజ్‌II సి ఎస్ ఆర్ డేటా అనలిటిక్స్ శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. టె క్4ఆల్ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా 65 మంది విద్యార్థినులకు ఆధునిక ఐటీ నైపుణ్యాలు, వృత్తిపరమైన సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఐసిటి అకాడ మీ తెలంగాణ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బూరా దినేష్, రిలేషన్షిప్ మేనేజర్ ముకుందర్ నంద్యాల, కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ & కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డా. టి. అనిల్ కుమార్, డీన్ డా. పి.కే. వైశాలి, విభాగాధిపతి డా. ఎం. రవీందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. సింధూష, తదితరులు పాల్గొన్నారు.