9 April, 2026 | 9:06 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ధాన్యం కేంద్రాల్లో చలివేంద్రాలు

17-04-2025 02:00 AM

టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు 

ప్రారంభించిన చండూర్ పీఏసీఎస్ చైర్మన్ సుష్మవెంకన్న

మునుగోడు, ఏప్రిల్ 16: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కోడి సుష్మావెంకన్న కోరారు. కస్తాల గ్రామంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని బుధవారం మండల వ్యవసాయ అధికారి చంద్రికతో కలిసి ప్రారంభించారు.

మండలంలోని అన్ని గ్రామా ల్లోని ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో చలి వేంద్రాలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలి పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, డైరెక్టర్ కట్ట బిక్షం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అమరేందర్రెడ్డి, లక్ష్మీ, ఫణి, ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి వెంకట్రెడ్డి, నరేందర్రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.