30 May, 2026 | 9:17 PM

Breaking News

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు   •   ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి   •   ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం   •   సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •   పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్   •   ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్   •   కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ   •   చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •   ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు   •  

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు

30-05-2026 09:17 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావ్, ఎస్సై చంద్రకుమార్ లు అన్నారు, శనివారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తి నేరాలు, సైబర్ నేరాల తోపాటు ఏ లాంటి నేరాలకు పాల్పడిన చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను, ఆరు నాలుగు చక్రాల వాహనాలను స్వాధీనపరుచుకున్నారు, ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.