15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

367 కోట్ల వ్యయానికి కంపా కమిటీ ఆమోదం

22-02-2026 12:07 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): 2026 ఆర్థిక సంవ త్సరానికి సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికపై కంపా (తెలంగాణ స్టేట్ కాంపెన్సేటరీ అఫోరె స్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ అథారిటీ) కార్యనిర్వహక కమిటీ స మావేశంలో రూ.367.59 కోట్లకు ఆమోదం తెలిపింది.

ఈ నిధులను అటవీకరణ, అటవీ రక్షణ, వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి, టైగర్ రిజర్వ్‌కోర్‌ప్రాంతాల పునరావాసం కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ సమావేశం అటవీదళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సి.సువర్ణ అధ్యక్షతన జరిగింది.