11-06-2025 05:15:09 PM
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ దంపతులు..
ముత్తారం (విజయక్రాంతి): టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన దుద్దిళ్ల శ్రీనుబాబు(Duddilla Srinubabu)ను హైదరాబాద్ లో కలిసి ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన శ్రీను బాబును మర్యాదపూర్వకంగా కలిసి అడవి శ్రీరాంపూర్ తాజా మాజా ఎంపీటీసీ దొడ్డ గీతారాణి శుభాకాంక్షలు తెలియజేశారు.