23 April, 2026 | 9:08 PM

టీజీపీఎస్సీ కార్యాలయంలో అభినందన సభ

03-12-2024 12:16 AM

హైదరాబాద్ (విజయక్రాంతి): టీజీ పీఏస్సి చైర్మన్ గా పదవీ విరమణ చేసిన విశ్రాంత ఐపిఎస్ అధికారి ఎం మహేందర్ రెడ్డికి టీజీ పీఎస్సీ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.