బీసీలకు కాంగ్రెస్ తీరని అన్యాయం
19-10-2025 01:05 AM
బీజేపీ ప్రధాన ప్రతినిధి ఎన్వీ సుభాశ్
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అమ లుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లాగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా అన్యాయం చేస్తోందని బీజే పీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్ వీ. సుభాశ్ విమర్శించారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమని, షెడ్యూల్ెే9లో పెట్టడంలేదంటూ అనేక తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. శనివారం జేజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెల్లదని తెలిసి జీవో నెం.9ను జారీ చేశారని పేర్కొన్నారు.




