22 May, 2026 | 8:28 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు

14-01-2026 09:02 PM

బీబీపేట,(విజయక్రాంతి): బీబీపేట మండలం యాడారం, శివార్ రాంరెడ్డిపల్లెలో కీర్తిశేషులు తోటపల్లి నర్సింగరావు వారి జ్ఞాపకార్థం సంక్రాంతి పండగ పురస్కరించుకొని బుధవారం క్రికెట్ టౌర్నమెంట్ నిర్వహించారు.  ఈ కార్యక్రమాన్ని యాడారం గ్రామ సర్పంచ్  గొబ్బూరి సుధారాణి బాపురెడ్డి , తోటపల్లి సంతోష్ రావ్, బిజెపి మండల ఉపాధ్యక్షులు భరత్ రాజు బట్టు  ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ యువతను చెడు వ్యసనాలకు దూరం చేసి శారీరకంగా, మానసికంగా, చురుగ్గా ఉంచేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రికెట్ పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారుఈ కార్యక్రమంలో గ్రామ యువకులు , క్రీడ ఔత్సాహికులు పాల్గొన్నారు.