17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

బెల్లంపల్లిలో క్రికెట్ పోటీలు

06-04-2025 02:35 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడ మైదానంలో ఆదివారం మార్నింగ్ క్రికెట్ గ్రూప్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గేట్ శ్రీనివాస్, సన్రైజెస్, బండారి ఫ్లై ఆక్స్, మై ఇండియన్స్, బ్రదర్స్ లెవెన్, గుడి పేట టైటాన్స్ జట్లు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు నిర్వాహకులు త్రాగునీరు, భోజన వసతి కల్పించారు. సాయంత్రం ఫైనల్ పోటీలు జరగనున్నాయి.