8 April, 2026 | 4:21 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

దళిత బహుజన పార్టీ ర్యాలీ విజయవంతం చేయాలి

19-09-2025 07:59 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): బీజేపీ, కాంగ్రెస్ ఇండియా వంటి మనువాద దోపిడీ మాఫియా కూటమి లకు రాజకీయం ప్రత్యామ్నాయంగా జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమి ఎన్ డి ఎస్ ఎఫ్  ఏర్పాటు చేయడం జరిగిందని.. ఈ నెల 26న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగే ఆవిర్భావ మహా సభ.. ర్యాలీ లను విజయవంతం ఫ్రంట్ చైర్మన్, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు.

శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నాయత్యం లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, కుల ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ తో సహా 11 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఫ్రంట్ తరుపున ఉమ్మడి గా పోటీ చేస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బి ఆర్ ఎస్ అంతా ఒక్కటేనని వారి అజెండా కేవలం దళిత, బహుజన ప్రజలను సామాజిక అణిచివేసి దోపిడీ చేయడమేనన్నారు.