20-12-2025 01:30:16 AM
నిజామాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ని పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసిన కాట్ పల్లి నగేష్ రెడ్డి గారు (డీసీసీ అధ్యక్షులు నిజామాబాద్ ) వారితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , ఘన్ రాజ్, పంచరెడ్డి చరణ్ తదితరులు ఉన్నారు