31-10-2025 12:58:58 AM
పాపన్నపేట, అక్టోబర్ 30 :పాపన్నపేట డీసీసీబీ మేనేజర్ గా బి. దీపక్ కుమార్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ యన సిర్గాపూర్ నుండి ఇక్కడకు బదిలీపై వ చ్చారు. ఇక్కడ పనిచేసిన మేనేజర్ కిషన్ నారాయణఖేడ్ కు బదిలీపై వెళ్లారు. ఈ మేరకు దీపక్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు.