28-06-2025 01:05:46 AM
ఢాకా, జూన్ 27: బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. రాజధాని ఢా కాలో ఉన్న ఓ దుర్గా దేవాలయాన్ని అధికారులు కూల్చేశారు. ఈ ఆ లయం తాత్కాలిక ం నిర్మాణం అని, చట్టవిరుద్ధంగా నిర్మించారని అధికారులు పేర్కొన్నా రు.
ఈ కూల్చివేతపై భారత్ తీవ్రంగా స్పందించింది. బ ంగ్లాలోని హిందువులు, వారి ఆ స్తులు, హిందువుల మతసంస్థలను కాపాడటం బంగ్లాదే శ్ తాత్కాలిక ప్ర భుత్వ బాధ్యత అని రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఖిర్కొన్నారు సర్బోజానిన్ శ్రీశ్రీ దుర్గా మందిర్ రైల్వే భూమిలో అక్రమంగా నిర్మించినందుకే కూల్చేశారన్నారు.