06-06-2025 12:13:32 AM
సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి
కల్వకుర్తి జూన్ 5 : ప్రతీ ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా పాల్గొని మాట్లాడారు.
తమ గ్రామం లో ఆంజనేయస్వామి నూతన దేవాలయ నిర్మాణంలో భాగంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని కలిసిన వెంటనే దేవాలయ నిర్మా ణానికి ఐదు లక్షలను విరాళంగా అందించినందుకు గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృత జ్ఞతలు తెలుపుతూ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పీ.లింగారెడ్డి , సీని యర్ నాయకులు అల్వాల్ రెడ్డి, బన్నె శ్రీధర్, తిరుపతయ్య బన్నె శీను, ఆలయ కమిటీ స భ్యులు గ్రామస్తులు తదితరులుపాల్గొన్నారు