5 May, 2026 | 8:43 PM

Breaking News

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •  

నేడు దిలువార్‌పూర్ బంద్

15-10-2024 12:00 AM

ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతు జేఏసీ ఆందోళన

నిర్మల్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ గ్రామంలో పొలాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం దిలువార్‌పూర్ బంద్‌కు పిలుపునిచ్చారు.

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇథనాల్ పరిశ్రమ బాధిత రైతులతో చలో దిలువార్‌పూర్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు రైతు సంఘం నాయకులు తెలిపారు. రైతులకు మద్దతుగా వ్యాపారులు, మేధావులు, ప్రజలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు.