15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇంటర్ విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు పంపిణీ

25-02-2026 12:36 AM

ఎర్రుపాలెం ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మండల కేంద్రమైన ఎర్రుపాలెం కస్తూర్బా గాంధీ పాఠశాల నందు విద్యనభ్యసిస్తున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 80 మంది విద్యార్థులకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫ్యాడ్స్ పెన్నులు పంపిణీ చేశారు.

రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వల వీరయ్య మాట్లాడుతూ నేటి నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మద్దాల ప్రభాకరరావు, మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం  జిల్లా నాయకులు పడిగల నాగేశ్వరరావు, రిటైర్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ పొట్టపెంజర మోహన్ రావు లోటస్ హాస్పిటల్ జే వెంకన్న బాబు గార్ల ఆర్థిక సహాయంతో ఎ ఫాట్ స్పెన్సు పంపిణీ చేస్తున్నామని ఇంటర్మీడియట్ కు హాజరవుతున్న వేలాదిమంది విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ ప్రజా సంఘాల నాయకులు నల్లమోతు హనుమంతరావు, ఆంగోతు వెంకటేశ్వర్లు, దూదిగం బసవయ్య, గామాసు జోగయ్య, దివ్వెల వీరాంజనేయులు, పాఠశాల ఎస్హెచ్‌ఓ సరిత,అరుణా ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.