12 March, 2026 | 11:15 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ముంబాజీపేట్ తండాలో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడుల పంపిణీ

18-03-2025 10:25 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబాజిపేట్ గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దీక్ష గురువుల చేతుల మీదుగా మంగళవారం ప్యాడ్, పెన్నులు పెన్సిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముంబాజీపేట్ తండా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు బానోత్ పవన్ నాయక్ మాట్లాడుతూ... విద్యార్థులు ఒత్తడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి 10/10 గ్రేడ్ సాధించి తల్లిదండ్రుల పేరు ఉపాధ్యాయుల పేరు మన ఊరి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీక్ష గురువులు నరేష్ నాయక్ విద్యార్థులు పాల్గొన్నారు. 10/10 జిపిఏ. మార్కులు సాధించిన పేద విద్యార్థులకు పదివేల రూపాయలు బహుమతిగా ఇస్తామని తెలిపారు.