2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్త్తె మట్టెల పంపిణీ

16-03-2026 12:00 AM

లింగంపేట్, మార్చి 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లి గ్రామంలో నీలా పరమేశం కూతురు పెళ్లి కీ కరీంనగర్ డైరి అధికారులు పుస్తే మట్టెలు 2.5(మాసాల నర) ఆదివారం పంపిణీ చేశారు.

కరీంనగర్ డైరీలో 225 రోజులు ఎవరైనా పాలు పోసిన వారి కూతురు పెళ్లికి కరీంనగర్ డైరీ తరపున రెండు మాసాల  పూస్తే, మట్టెలు పంపిణీ చేయడం జరుగుతుందని మేనేజర్ సాయికుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ డైరీ మేనేజర్ సాయికుమార్, అసిస్టెంట్ మేనేజర్ రాజు,  ప్రసిడెంట్ గోపాల్, సూపర్ వైజర్ సాయిలు, సర్పంచ్ దుర్గవ్వ, పర్వయ్య, ఉపసర్పంచ్ రవి, వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.