17 March, 2026 | 4:54 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

17-03-2026 03:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో మొరం తవ్వకాలు చేపడుతున్న చెరువును మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరువు తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డపై వెంటనే చర్యలు తీసుకోవాలని అవసరమైతే కేసులు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. చెరువు శిఖం భూములు మొరం తవ్వకుండా రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ మైనింగ్ అధికారి హరిప్రసాద్ మండల రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు ఉన్నారు