17 March, 2026 | 5:00 PM

Breaking News

ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం   •   ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •  

పదవ తరగతిలో 100% ఫలితాలు

17-03-2026 04:01 PM

ఐటీడీఎ డీడీ అంబాజీ నాయక్

నిర్మల్,(విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పది ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు రాస్తున్న విధానంపై అడిగి తెలుసుకున్నారు. మిగతా పిల్లలకు కూడా మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజమౌళి తుకారం కోఆర్డినేటర్ శివాజీ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.