21-06-2025 01:56:53 AM
కొత్తపల్లి, జూన్ 20 (విజయక్రాంతి): నూతనంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో జిల్లా నా యకులు డిసిసి అధ్యక్షులు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ,సుడా చైర్మన్,నగర కాంగ్రె స్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం కలిసారు.జిల్లాలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరియు వివిధ అంశాలపైచర్చించారు.