calender_icon.png 8 June, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ జైలును సందర్శించిన జిల్లా లీగల్ న్యాయసేవా సంస్థ కార్యదర్శి

07-06-2025 01:57:49 AM

ఇల్లెందు, జూన్ 6 (విజయక్రాంతి):జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి రాజెందర్ ఇల్లందు సబ్ జైలును శుక్రవారం ఆకశ్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖ చేసి, జైలులో వసతులను పర్యవేక్షించి శుభ్రతను జైలు పరిసరాలను పరిశుభ్రoగా ఉంచాలని ఆదేశించారు.

జైలులో ఖైదీలలో ఆర్థిక స్థోమ త లేనివారికి న్యాయసేవా సంస్థ తరుపున ఉచిత న్యాయవాదిని అందిస్తామని, తరచూ నేరాలకు పాల్పడిన వారికి వారి ప్రవర్త మరి తే ప్రభుత్వం ద్వార వచ్చే లబ్ధి వారికి కలగ జేస్తామని, సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లం దు బార్ అసోసిషియన్ అద్యక్షులు కాంపెల్లి ఉమామహేశ్వరరావు, జైలు సూపరిండెంట్ ఎన్ చంద్రశేఖర్ రావు, భుజంగరావు, శ్రీనివాస్, ధులియా ఇస్లావత్ తదితరులు పాల్గోన్నారు.