6 June, 2026 | 9:54 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

‘వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి’

03-11-2024 01:41 AM

మంచిర్యాల, నవంబర్ 2 (విజయక్రాంతి): జైపూర్ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచ్ వో హరీష్‌రాజ్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన అన్ని సూచికలను పర్యవేక్షించాలని సూచించారు. వ్యాధులు, పిల్లలకు టీకాలు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో వ్యాసెక్టమీ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి ఆపరేషన్ థియేటర్‌ను సంసిద్ధం చేయాలని ఆదేశించారు.