10 May, 2026 | 1:57 PM

Breaking News

కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •  

మధ్యవర్తులను నమ్మవద్దు

11-12-2024 01:08 AM

*ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, డిసెంబర్ 10 (విజ యక్రాంతి): ప్రభుతం నుంచి వచ్చే పథకాల లబ్ధి కోసం మధ్యవర్తులను నమ్మవద్దని ఎమ్మెల్యే పాయల్ శంక ర్ సూచించారు. ఎవరికి ఒక రూపా యి సైతం ఇచ్చే అవసరం లేదని, సంక్షేమ పథకాల ఫలాలు పొందడం లబ్ధిదారుల హక్కు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం అదిలాబాద్ అర్బన్, రూరల్, మావల మండలాలకు చెందిన 191 మంది లబ్ధిదా రులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.