10 May, 2026 | 12:37 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

ఆసుపత్రి భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య

11-12-2024 01:06 AM

నిజామాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప త్రి భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. నగరంలోని నాగారం ప్రాంతానికి చెం దిన మట్ల లక్ష్మణ్(50) అనారోగ్యంలోతో జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందు తున్నాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రి భవనం ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.