11 May, 2026 | 11:55 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

ఆందోళన చెందొద్దు

25-04-2024 12:55 AM

ఫెయిల్ అయిన వారు ఆందోళన చెందొద్దని, ఇదే జీవితం కాదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విద్యార్థులకు సూచించారు. చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, వ్యాపారవేత్తలు ఫెయిలై ఆ తర్వాత విజయం సాధించినవారేనని అన్నారు. అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలకు బాగా చదివి రాయాలని కోరారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అఫిలియేషన్ ప్రక్రియను వచ్చే నెలలో పూర్తి చేస్తామని చెప్పారు. మిక్స్‌డ్ ఆక్యూపెన్సీ కళాశాలలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ఇంటర్ అడ్మిషన్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

 బుర్రా వెంకటేశం,

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి