11 May, 2026 | 1:00 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

కరీంనగర్ శ్రీచైతన్య విజయభేరి

25-04-2024 12:54 AM

కరీంనగర్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి తెలిపారు. ఎంపీసీ ద్వితీయ ఫలితాల్లో భూక్య ప్రశాంత్ 988, జీ మహాలక్ష్మి 988 మార్కులు, బైపీసీలో ఎం వివేక్ 987, ఎంఈసీలో టీ హారిక 965, సీఈసీలో జే ప్రశాంత్ 972 మార్కులను సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో ఆర్ వైష్ణవి 468, జీ శ్రీనిత్య 467, బీ వర్షిత్ 467, బీ అక్షర 467, ఎస్ విష్ణువర్ధన్ 467 మార్కులను సాధించగా, మరో 14 మంది విద్యార్థులు 466 మార్కులను సాధించారని తెలిపారు. బైపీసీలో ఎస్ భార్గవి 436, ఎస్ మేఘనశ్రీ 436, ఎ అభ్యుదయ 436, జీ మధుహాసిని 435 మార్కులను సాధించారని చెప్పారు. ఎంఈసీలో ఆర్ హన్సిక 473, సీఈసీలో ఎ మధుమిత 484 మార్కులను సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను చైర్మన్ రమేశ్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్‌మోహన్‌రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్స్‌పల్స్ మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రాధాకృష్ణ, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.