చామనపల్లి ఉప సర్పంచ్గా దూడం శ్రీనివాస్
12-12-2025 08:02 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): చామనపల్లి గ్రామ 6వ వార్డు సభ్యునీగా విజయం సాధించి ఉపసర్పంచ్ గా పద్మశాలి యువజన సంఘం కోశాధికారి దూడం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పద్మశాలి యువజన సంఘం నాయకులు అభినందించారు.




