4 May, 2026 | 3:12 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం

04-12-2024 09:16 AM

భయాందోళనలో ప్రజలు పరుగులు 

భద్రాద్రి కొత్తగూడెం, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఉదయం 7:30 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా భూమి కనిపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇంట్లో ఉన్న సామాన్లు, మంచాలు కదిలాయి. 2 సెకండ్ల పాటు భూమి ప్రకంపించింది. భద్రాచలం, మణుగూరు, అశ్వరావుపేట, పాల్వంచ, కొత్తగూడెం ,గుండాల, పినపాక మండలాల్లో భూకంపం సంభవించింది. భూమి కనిపించిన దృశ్యాలు సీసీ కెమెరాలు స్పష్టంగా దర్శనమిచ్చాయి.