23 June, 2026 | 5:30 PM

Breaking News

ఖరీఫ్ సాగుకు విత్తన మేళా..   •   గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం   •   ప్రీవెడ్డింగ్ షూట్‌లో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపిన యువతి   •   రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •  

విద్యాసంస్థల బంద్ విజయవంతం

23-06-2026 04:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్య సంస్థల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిర్వహించిన బంద్ మంగళవారం విజయవంతమైంది. ఏబీవీపీ నాయకులు దినేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రవేటు పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని నినాదాలు చేశారు. శివ కుమార్ మణిరాజ్ మనీ నితీష్ వంశీ సాయి అభి అక్షయ్ పాల్గొన్నారు.